Posted on 2025-05-06 13:00:13
దమ్మపేట బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం
మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి,వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ,మండల శాఖ తరుపున mro కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ గత నెల ఏప్రిల్ లో పహల్గం లో భారతీయులపై జరిగిన మారణకాండ పై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్ రోహింగ్య ముస్లింలను దేశం నుండి వారి స్వదేశాలకు వెళ్లవలసినదిగా ఆదేశించింది,అటువంటి వారెవరైనా మన మండలంలో నివసించి వునట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునా,వెంటనే స్పందించి అటువంటి వారిని స్వదేశాలకు పంపించాలని కోరుతున్నాము,
ఈ కార్యక్రమంలో పల్లపు వెంకటేశ్వరరావు,ఉడతనేని విశ్వేశ్వరరావు,దారా నాగేశ్వరరావు, రాఘవేంద్ర గుప్తా,నంబూరు వసంత్,వాసం పోలయ్య,పూసి ప్రసాదు,నాగుల చందు,స్వయం వెంకట్,గిద్దె కొండయ్య,లక్కాకుల ప్రశాంత్,పసుపులేటి నాగరాజు, పల్లపు శిరీష,కారం రత్నకుమారి, బెల్లం కృష్ణవేణి,కొమ్మినపల్లి రజిత, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >