Posted on 2025-04-30 19:24:50
బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు హిందూ ఉత్సవ సమితి ఎల్లారెడ్డిపేట్.
పాకిస్తాన్ చిత్రపటం దహనం
రోడ్డు పై వేసి తొక్కిన యువకులు
ఎల్లారెడ్డిపేట్ మండలం బంద్ విజయవంతం
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం లో హిందువులపైన ఉగ్రవాదముకలు చేసిన హత్య ఖండనకు మరణించిన వారికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికీ నివాళి అర్పించి మతోన్మాద ఉగ్రవాదానికి నిరసనగా 30-04-25 బుధవారం రోజున ఎల్లారెడ్డి పేట మండలం వర్తక వాణిజ్యాలు మరియు హోటల్ యజమానులు స్వచ్ఛందంగా బందు నిర్వహించారు
ప్రపంచంలోని ఉగ్రవాదం అణిచివేతకు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వానికి భారతీయులం అందరం మద్దతుగా ఉంటాం
కాశ్మీర్ లోని పహల్గాం కి విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోంది..
ఇప్పటికే చిప్ప చేత పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య.
ఈ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కుటంబాలకు, ప్రగాఢ శ్రదాంజలి గడిస్తుతున్నాం ఈ కార్యక్రమం హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >