Posted on 2025-04-30 11:10:35
డైలీ భారత్, తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు మోహన్ కృష్ణ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిగింది
మోహన్ కృష్ణకు ఈ మద్యే అచ్యుతాపురం సెజ్లో ఉద్యోగం రావడంతో వారి జీవితం మారిపోయిందని ఆనంద పడ్డారు.. కానీ ఇంతలోనే అనుకోని దుర్ఘటన జరిగింది
సోమవారం రాత్రి రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో భర్త హాస్పిటల్కు తీసుకెళ్తుండగా, బైక్ వెనుక టైర్లో చున్నీ పడి రామదుర్గ మెడకు చుట్టేసింది
స్థానికులు గమనించి చున్నీని కత్తిరించే సరికి రామదుర్గ కొనఊపిరితో ఉండగా.. హాస్పిటల్కు తరలించే లోపు మృతి చెందింది
పెళ్లైన 9 నెలలకే రామదుర్గ మరణించడంతో భర్త, తల్లిదండ్రులు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది
#east Godavari
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >