Posted on 2025-04-30 11:10:35
డైలీ భారత్, తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు మోహన్ కృష్ణ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిగింది
మోహన్ కృష్ణకు ఈ మద్యే అచ్యుతాపురం సెజ్లో ఉద్యోగం రావడంతో వారి జీవితం మారిపోయిందని ఆనంద పడ్డారు.. కానీ ఇంతలోనే అనుకోని దుర్ఘటన జరిగింది
సోమవారం రాత్రి రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో భర్త హాస్పిటల్కు తీసుకెళ్తుండగా, బైక్ వెనుక టైర్లో చున్నీ పడి రామదుర్గ మెడకు చుట్టేసింది
స్థానికులు గమనించి చున్నీని కత్తిరించే సరికి రామదుర్గ కొనఊపిరితో ఉండగా.. హాస్పిటల్కు తరలించే లోపు మృతి చెందింది
పెళ్లైన 9 నెలలకే రామదుర్గ మరణించడంతో భర్త, తల్లిదండ్రులు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది
#east Godavari
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >