Posted on 2025-04-05 12:24:50
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : శ్రీరామ నవమి సందర్భంగా పది రోజుల పాటు శ్రమించి నేసిన ఓ పట్టు చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేశారు. శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడులను చీర బోర్డర్పై నేశాడు. అలాగే శ్రీరామ రామ రామేతి.. శ్లోకం చీరపై 51 సార్లు కనిపించేలా నేశారు. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో రూపొందించిన ఈ ఏడు గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు ఉంటుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.
సీతారాముల కల్యాణ మహోత్సవం :ఏప్రిల్ 6వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండుగగా భద్రాచలం మిథులా స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆ రోజు భద్రాద్రి రాముడి సన్నిధిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >