Posted on 2025-04-04 22:29:32
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హాంకీ పెట్ గ్రామంలో గ్రామ ప్రజలతో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర పిసిసి కార్యదర్శి అభివృద్ధి విషయంలో పనులు ఆలస్యం ఎందుకు జరుగుతున్నాయని అమసులతో చర్చించడం జరిగింది అని అన్నారు ఈ సందర్భంగా త్వరలోనే అక్కింపేట గ్రామంలో అభివృద్ధి పనులు జరిగేలా తొందరగా అధికారులకు సూచనలు ఇస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి కృష్ణారెడ్డి అక్కింపేట గ్రామస్తులు పాల్గొన్నారు
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >