Posted on 2025-02-16 14:35:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామ కన్ను పంచాయతీ బాటన్న నగర్ లో గిరిజనులకు జీవనాధారం నివసించే పూరీలు దగ్ధమైంది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గుండాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మెళ్ల మడుగు గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు కొమరం చిట్టిబాబు వారికి ఆర్థిక సాయం అందించడం జరిగినది ఇల్లు కాలిపోయిన వారికి 60 కేజీల బియ్యం దుప్పట్లు బట్టలు మరియు వెయ్యి రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ నాయకులు బొర్రా వెంకన్న , ఎనగంటి గణేష్ బాబు పాల్గొనడం జరిగింది కొమరం చిట్టిబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో గ్రామానికి అండగా ఉంటానని తన వంతు సహాయం చేయడానికి ఎల్లవేళలా ముందు ఉంటానని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. కొమరం చిట్టిబాబును గ్రామస్తులు అభినందించారు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >