| Daily భారత్
Logo




అక్రమ మట్టి పై రెవెన్యూ అధికారులు పంజా...

News

Posted on 2025-02-15 19:19:24

Share: Share


అక్రమ మట్టి పై రెవెన్యూ అధికారులు పంజా...

స్పీడు పెంచిన బూర్గంపహాడ్ రెవెన్యూ టీమ్...

ఓ నాయకుడి చెంచా బెదిరించినా మట్టి లారీలను వదలని తీరు ప్రశంసనీయం...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్ట్ నుండి భద్రాచలం కి తరచూ అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మట్టి తరలిస్తున్న లారీలను చెరువు సింగారం దగ్గర  అడ్డుకున్న బూర్గంపహాడ్ రెవెన్యూ అధికారులు...

భద్రాచలానికి చెందిన ఆ లీడర్ అనుచరుడు చేస్తున్న గ్రావెల్ అక్రమ తోలకాలను అడ్డుకున్న గిరిజనులను సైతం బెదిరిస్తూ... దాడికి పాల్పడుతున్నాడని సమాచారం...

ఎట్టకేలకు ఈ వారంలో రెండుసార్లు పట్టుబడ్డ లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించిన R I మరియు రెవెన్యూ సిబ్బంది. సహకరించిన పోలిస్ అధికారులు...

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >