Posted on 2025-02-15 19:19:24
స్పీడు పెంచిన బూర్గంపహాడ్ రెవెన్యూ టీమ్...
ఓ నాయకుడి చెంచా బెదిరించినా మట్టి లారీలను వదలని తీరు ప్రశంసనీయం...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్ట్ నుండి భద్రాచలం కి తరచూ అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మట్టి తరలిస్తున్న లారీలను చెరువు సింగారం దగ్గర అడ్డుకున్న బూర్గంపహాడ్ రెవెన్యూ అధికారులు...
భద్రాచలానికి చెందిన ఆ లీడర్ అనుచరుడు చేస్తున్న గ్రావెల్ అక్రమ తోలకాలను అడ్డుకున్న గిరిజనులను సైతం బెదిరిస్తూ... దాడికి పాల్పడుతున్నాడని సమాచారం...
ఎట్టకేలకు ఈ వారంలో రెండుసార్లు పట్టుబడ్డ లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించిన R I మరియు రెవెన్యూ సిబ్బంది. సహకరించిన పోలిస్ అధికారులు...
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >