Posted on 2025-02-15 19:11:15
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ గా షాద్ నగర్ పట్టణానికి చెందిన తమగొండ రాజశేఖర్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శనివారం నియామక పత్రం జారీ చేశారు .ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు..
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >