Posted on 2025-02-14 21:36:19
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం చిలుకూరు శ్రీ బాలాజీ దేవాలయం పూజారి బ్రహ్మశ్రీ రంగరాజన్ పై జరిగిన దాడికి గురువారం షాద్ నగర్ బ్రాహ్మణ సమాఖ్య చిలుకూరు బయలుదేరిన సంఘీభావం తెలిపారు బ్రాహ్మణ సమైక్య పరిషత్ షాద్ నగర్ నియోజకవర్గo అధ్యక్షులు గౌరవ రాజుల వెంకటేశ్వరరావు సమక్షంలో షాద్ నగర్ టౌన్ అధ్యక్షులు సుజీవన్ కోచగంటి భాను శర్మ వేణుగోపాలకృష్ణ , పూర్ణచంద్రరావు, గౌరవ రాజుల మణిపంతులు, రాజగోపాల్,గౌరవ రాజుల సాయి పంతులు,భరత్ ,సునీల్ కుమార్ సుదర్శన్ రావు మరియు బ్రాహ్మణసమాఖ్య మహిళ అధ్యక్షురాలు సంయుక్త, లక్ష్మి పద్మావతి, కమలమ్మ, మాధవి, వీణ మాత శ్రీ జానకమ్మ,చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ ని కలిసి వారిపై దాడికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్ష పడాలి అని బ్రాహ్మణ సర్వ సభ్య సంఘాలు కూడా అండగా ఉంటుంది అని తెలిపినారు అనంతరం రంగరాజన్ నాపై అభిమానంతో సంఘీభావం తెలిపిన షాద్ నగర్ బ్రాహ్మణ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు..
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >