Posted on 2024-12-29 12:21:53
డైలీ భారత్, దక్షిణ కొరియా:దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ విమానాశ్రయంలో రన్వేపై విమానం అదుపుతప్పి గోడను ఢీకొని పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకాక్ నుంచి ముయూన్కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >