Posted on 2024-11-06 13:20:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై విపరీతమైన గుంతలు వీటి వలన వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు
భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తులకు కూడా ఈ గుంతల వల్ల కొత్తగా వచ్చేవారు గనుక రోడ్లమీద అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
వరదల కారణంగా మరియు విపరీతమైన అధిక లోడులతో ఇసుక లారీలు వెళ్లటం వల్ల రోడ్లు అంత పాడైపోయాయి.
మరీ ముఖ్యంగా తూరుబాకులో కూలిపోయిన వంతెన కోసం రోడ్డు డైవర్షన్ ఇస్తే ఆ డైవర్షన్ దాటుకొని ప్రధాన రహదారి ఎక్కే ముందే రోడ్లు అద్వానంగా తయారయ్యాయి
అంతేకాకుండా ప్రధానంగా తూరుబాకలో ప్రమాదపు మలుపుల వద్ద రోడ్లు అద్వానంగా తయారయ్యాయి దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ మానవతా దృక్పథంతో స్పందించేవారు గానీ తొందరగా స్పందించి ఆ రోడ్డుకి మరమ్మత్తులు జరిపిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >