Posted on 2024-10-12 19:16:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలతో నేటికీ 7సంవత్సరాల పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా అమ్మవారి ప్రీతిగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు
(అమ్మదయఉంటేఅన్నీఉన్నట్లే)
పురోహితులు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోట మైసమ్మ తల్లి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >