| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బుధవారం ఎల్బీ స్టేడియంలో మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి ఉద్యోగ నియామక పత్రాలు

బుధవారం ఎల్బీ స్టేడియంలో మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి  ఉద్యోగ నియామక పత్రాలు

గ్రామం తరపున శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు.

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రం నుండి ఇద్దరు  సెకండరీ గ్రేడ్ టీచర్ లుగా బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకోబోతున్న మోచి స్రవంతి భర్త సాయిలు, కామిండ్ల నాగరాజు తండ్రి చంద్రం, వీరికి మాసాయిపేట మండలం తరపున పలువురు అభినందనలు తెలిపారు.  వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డామని ఆ కష్ట ఫలితం ఎస్ జి టి లో ఉద్యోగం వచ్చిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ ఉద్యోగాలు తొందరగా భర్తీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Previous అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ క్రికెట్ టోర్ని విజేత పోలీస్ టీమ్
Next నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయం నిధి నుండి చెక్కులు పంపిణీ
ADVERTISEMENT