SI నర్సింహుల పేట
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ రిపోర్ట్ తో నిజా నిర్దారణ..
డైలీ భారత్, నర్సింహుల పేట: నర్సింహుల పేట మండలం రామన్న గూడెంలో జూన్ 10 వ తేదీన మిత్రుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ముగ్గురు యువకులు అస్వస్థతకు గురిఅయ్యారు ఈ ఘటనలో బోగోజు శ్రవణ్,ఎస్ కె రహీమ్ మృతి చెందటం తో మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి..
పోలీస్ వారు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ వరంగల్ వారు యువకుల శరీరం లో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని సాదారణ మరణాలుగా నిర్ధారించారు.