Posted on 2024-09-30 19:02:21
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం దేవాలయానికి భారి విరాళం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారి ఆకుల వెంకటేశం ధర్మపత్ని ఆకుల అరుణ ఇచ్చారు. ఆకుల అరుణ వెంకటేశం కుమారుడు కీర్తిశేషులు ఆకుల రాఘవేంద్ర జ్ఞాపకార్థం దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ వినాయక స్వామి వార్లకు 9 లక్షల రూపాయలతో వెండి మకర తోరణాలు చేయించడం జరిగింది. ప్రభలను (మకర తోరణాలను) సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కల్వ యాద గిరీష్ కు అప్పగించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆకుల వెంకటేశం , వారి ధర్మపత్ని అరుణ గార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కల్వ మురళి, కోశాధికారులు నర్సిని వెంకటేష్, బండారి వజ్ర లింగం, కోవూరు గోపాలకృష్ణ , దాసరి చంద్ర శేఖర్, సలహా సంఘం సభ్యులు పెద్ది రామ్మోహన్ , గజ్జల వినోద్, మెడికల్ రిప్రజెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >