Posted on 2024-09-30 19:01:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ డివిజన్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మిషన్ భగీరథ మంచినీటి సరఫరా జరగాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మిషన్ భగీరథ అధికారులు సిబ్బందికి సూచించారు.
మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరం షాద్ నగర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ నిర్వహణ వ్యవహారాలపై ఆయన అధికారులను సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంటర్ ఎస్.సి ఆంజనేయులు, ఈఈ రాజేశ్వర్, డిఈ అబ్దుల్ బారి, గ్రిడ్ డి ఈ సందీప్, వివిద మండలాల ఏఈలు, వాటర్ మేన్ లు పాల్గొన్నారు..
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >