| Daily భారత్
Logo




భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

News

Posted on 2024-09-30 11:49:31

Share: Share


భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

డైలీ భారత్, ఆదిలాబాద్:ఆదిలాబాద్ మండలానికి చెందిన కిరణ్ కుమార్(35) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్ది నెలలుగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడేవాడు. భార్య పుట్టింటికి వెళ్లి నెల అయిన రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తండ్రి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆత్మహత్యకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని భార్య ఫిర్యాదుతో ఏఎస్సై కేసు నమోదు చేశారు.

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >