Posted on 2024-09-23 13:46:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల టౌన్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో (మాస్ క్లీనింగ్) శ్రమదానం కార్యక్రమం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి వద్ద ఇటీవల నిమర్జనం నిర్వహించిన ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం ద్వారా వీటిలో పొందుపరిచిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని దాంట్లో భాగంగా నే నిమర్జనం పూర్తి అయిన ప్రాంతం లో పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేయుటకు ఈ ప్రాంతంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టడం తో పాటు మా సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది అని ఇంతటితో కాకుండా అక్టోబర్ 2వరకు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని పట్టణ ప్రజలు కూడా మాకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ తో, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అంజగౌడ్ మున్సిపల్ సిబ్బంది,మెప్నా రిసోర్స్ పర్సన్స్ ,మెప్మా సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >