Posted on 2024-09-19 23:19:31
డైలీ భారత్, హైదరాబాద్:చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జెనరేటర్ పై పడ్డడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి..
సంఘటన స్థలం వద్దనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >