Posted on 2024-09-15 14:07:59
డైలీ భారత్, మణిపూర్: మణిపూర్లో మంత్రి ఖాసిం వషుమ్ నివాసంలో శనివారం రాత్రి బాంబు పేలింది. ఉఖ్రుల్లోని హమ్లీఖోంగ్లో రాష్ట్ర పశుసంవర్ధక, రవాణా శాఖ మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)లో ఆయన కీలక నేత. పేలుడు జరిగిన సమయంలో మంత్రి తన నివాసంలో లేరు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >