| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేకే మహేందర్ రెడ్డి

News

Posted on 2023-11-09 19:20:49

Share: Share


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేకే మహేందర్ రెడ్డి

డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని మాటలకు మాత్రమే పరిమితమై చేతలకు పరిమితం కాకుండా టిఆర్ఎస్ పనితీరు ఉందని.. ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కోరుకుపోయి కుప్పకూలిపోతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాటికి పంపుతున్నాడని, బతుకమ్మ చీరల పేరిట సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే పని కల్పించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆగం చేస్తున్నాడని, సిరిసిల్లను డల్లాస్,న్యూయార్క్ చేస్తా అని అన్న కేటీఆర్ వర్షాలు పడితే నీళ్లలో ఎందుకు మునుగుతుందని అన్నారు. సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా బతుకమ్మ చీరల మాఫియా తో పాటు మాదక దవ్యాల మాఫియాను కేటీఆర్ తీసుకొచ్చాడని, అధికార దుర్వినియోగానికి పాల్పడనని అన్న కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట యువ సమ్మేళనం పేరిట టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఎందుకు పంచుతూ దొరికారని అన్నాడు. సిరిసిల్లలో ఎన్నికల నియామాలని టిఆర్ఎస్ నాయకులు ఉల్లంఘిస్తున్నారని, సిరిసిల్లలో ఉన్న విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేసి డబ్బులు మధ్యము పంచకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని కేకే మహేందర్ రెడ్డి అన్నాడు

Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >