Posted on 2023-11-09 14:50:49
డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని మాటలకు మాత్రమే పరిమితమై చేతలకు పరిమితం కాకుండా టిఆర్ఎస్ పనితీరు ఉందని.. ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కోరుకుపోయి కుప్పకూలిపోతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాటికి పంపుతున్నాడని, బతుకమ్మ చీరల పేరిట సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే పని కల్పించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆగం చేస్తున్నాడని, సిరిసిల్లను డల్లాస్,న్యూయార్క్ చేస్తా అని అన్న కేటీఆర్ వర్షాలు పడితే నీళ్లలో ఎందుకు మునుగుతుందని అన్నారు. సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా బతుకమ్మ చీరల మాఫియా తో పాటు మాదక దవ్యాల మాఫియాను కేటీఆర్ తీసుకొచ్చాడని, అధికార దుర్వినియోగానికి పాల్పడనని అన్న కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట యువ సమ్మేళనం పేరిట టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఎందుకు పంచుతూ దొరికారని అన్నాడు. సిరిసిల్లలో ఎన్నికల నియామాలని టిఆర్ఎస్ నాయకులు ఉల్లంఘిస్తున్నారని, సిరిసిల్లలో ఉన్న విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేసి డబ్బులు మధ్యము పంచకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని కేకే మహేందర్ రెడ్డి అన్నాడు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >