Posted on 2023-11-09 11:01:46
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఇవాళ శుభ ముహూర్తం ఉండటంతో చాలా మంది కీలక నేతలు ఈరోజే నామపత్రాలు సమర్పించనున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర నేతలు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉ.11.45 గం.కు కేటీఆర్ ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించనున్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >