Posted on 2023-11-09 10:55:49
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ వారు నిర్వహిస్తున్న నెహ్రు నగర్ స్మశాన వాటికకు నాలుగు రోజుల నుండి సెస్ అధికారులు కరెంటు తీసివేసినారు. దహన సంస్కారాలకు 7,500 రూపాయలు చెల్లిస్తున్న కూడా కరెంటు బిల్లు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడం ఏమిటి అని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా ఎంతో బాకీలు ఉన్న వారిని అధికారులు వదిలేసి ఈ స్మశాన వాటిక విద్యుత్ తొలగించడం ఏమిటి రాత్రి వేళలో మహిళలు పిల్లలు సంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాలు స్నానం చేసేందుకు కూడా అవకాశం లేదు. నిర్వహించే సంప్రదాయలు నిర్వహించలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు సరఫరా చేయకపోవడం బాధాకరమైన విషయం ముఖ్యంగా ఇది ఎన్నికల సమయం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసినా కూడా సెస్ మునిసిపల్అధికారులు, చైర్ పర్సన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు వెంటనే నెహ్రూ నగర్ స్మశాన వాటికను పునరుద్దీకరించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మల్లాజి, ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, కోశాధికారి చిప్ప దేవదాస్, కార్యవర్గ సభ్యుడు దొంతుల ప్రతాప్ పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >