Posted on 2023-11-08 13:58:19
డైలీ భరత్, చంద్రంపేట: ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపేట ని జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసారు.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కచ్చితమయినా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులకు అల్పాహారం అందించవలసిందిగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు సూచించారు. 10వ తరగతి ప్రత్యేక తరగతులు మరియు 6నుండి 9 వ తరగతుల ఉన్నతి కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. తరగతి గది పర్యవేక్షణలో విద్యార్థుల పఠనం, విషయం ల వారీగా నోట్స్ మరియు నల్లబల్లపై రాతకు సంబంధించిన కృత్యములు ప్రశ్నించి సమాధానములు రాబట్టి సంతృప్తి చెంది విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపధ్యాయులు VM శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మ, రవి, శ్రీనివాస్, రమ, హరిత రాణి, త్రివేణి, లతలు పాల్గొన్నారు
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >