Posted on 2023-11-08 09:28:19
డైలీ భరత్, చంద్రంపేట: ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపేట ని జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసారు.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కచ్చితమయినా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులకు అల్పాహారం అందించవలసిందిగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు సూచించారు. 10వ తరగతి ప్రత్యేక తరగతులు మరియు 6నుండి 9 వ తరగతుల ఉన్నతి కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. తరగతి గది పర్యవేక్షణలో విద్యార్థుల పఠనం, విషయం ల వారీగా నోట్స్ మరియు నల్లబల్లపై రాతకు సంబంధించిన కృత్యములు ప్రశ్నించి సమాధానములు రాబట్టి సంతృప్తి చెంది విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపధ్యాయులు VM శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మ, రవి, శ్రీనివాస్, రమ, హరిత రాణి, త్రివేణి, లతలు పాల్గొన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >