Posted on 2024-08-01 15:48:06
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా ఇటీవల భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా న్యూఢిల్లీకి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో గురువారం మర్యాద పూర్వకంగా సమావేశమైన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి. గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన సంధర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ హర్షవర్దన్ రెడ్డి కూడా ఉన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >