| Daily భారత్
Logo




ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా సీఎం సహాయనిధి ఎల్ఓసి అందజేత

News

Posted on 2024-07-28 14:09:01

Share: Share


ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా సీఎం సహాయనిధి ఎల్ఓసి అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గ్ మండలం మూట్పూర్ గ్రామానికి  చెందిన  కొనింటి శ్రీధర్ కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి  సహాయ నిధి నుంచి రూ. 1,50,000  రూపాయల ఎల్.ఓ.సినీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంజయ్య, మాజీ ఎంపిటిసి రామ్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి,నర్సిములు, గాలి శ్రీనివాస్, ద్విజెందర్, శివ తదితరులు పాల్గొన్నారు..

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >