Posted on 2024-07-28 14:09:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గ్ మండలం మూట్పూర్ గ్రామానికి చెందిన కొనింటి శ్రీధర్ కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,50,000 రూపాయల ఎల్.ఓ.సినీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంజయ్య, మాజీ ఎంపిటిసి రామ్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి,నర్సిములు, గాలి శ్రీనివాస్, ద్విజెందర్, శివ తదితరులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >