డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గ్ మండలం మూట్పూర్ గ్రామానికి చెందిన కొనింటి శ్రీధర్ కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,50,000 రూపాయల ఎల్.ఓ.సినీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంజయ్య, మాజీ ఎంపిటిసి రామ్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి,నర్సిములు, గాలి శ్రీనివాస్, ద్విజెందర్, శివ తదితరులు పాల్గొన్నారు..
News
ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా సీఎం సహాయనిధి ఎల్ఓసి అందజేత