Posted on 2024-07-28 09:05:08
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో శనివారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం..ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని హనుమ హాస్టల్లో నిన్న రాత్రి మర్డర్ జరిగింది. హెయిర్ కట్ షాప్లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు.
గణేష్ రోజూ మద్యం సేవిం చి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్లో ఉపయోగిం చే కత్తితో దాడి చేశాడు.
దీంతో వెంకటరమణ అక్క డికక్కడే మృతి చెందాడు. ఈ హత్య ఉద్దేశ పూర్వకం గానే చేసినట్టు తెలుస్తుంది,
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ వాసిగా గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >