Posted on 2024-07-28 07:20:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్ చేయ డం కలకలం రేపింది. దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తా పానికి గురయ్యారు విద్యార్థులు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యా యుడు వద్ద ఆందోళన చేశారు.
ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ కత్తెరతో కటింగ్ చేయడం స్థానికంగా వివాదానికి దారి తీసింది విద్యార్దుల జుట్టు కత్తిరించడంపై ఇంగ్లీషు టీచర్ వివరణ ఇచ్చారు.
ఇదే ఘటనపై హెచ్ఎం స్పందించారు. తాను క్లాస్కి వెళ్లి వచ్చేసరికి మేడం కట్ చేస్తున్నారని.. అలా చేయ డం కరెక్ట్ కాదని హెచ్చరించి నట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జర కుండా చేసుకుంటామని తెలిపారు.
తమపిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు పిలిచి చెప్తే సరిపోతుంది కదాఅని పలువురు స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పారు. వివాదం గురించి తెలుసుకున్న పోలీ సులు అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింప చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >