| Daily భారత్
Logo




కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్

News

Posted on 2024-07-23 18:11:04

Share: Share


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్

బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం  బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూసాం..

నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏకచత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది...

గతంలో ఈడీ,సీబీఐ,లను అడ్డుపెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం ఇక నడవదని మేము ఆరోజే చెప్పం..

అప్ కా బార్ 400 అంటే 300 కూడా రాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షలతో కలిసి ఏవిధంగా ముందుకు పోతారని ఆనాడే అన్న సందర్భంలో ఈరోజు బడ్జెట్తో తేటతెల్లమైంది..

నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న వ్యతిరేకతను మనం చాలా సందర్భాల్లో చూసాం.. గతంలో పార్లమెంటు తలుపులు మూసి తల్లి బిడ్డలను వేరు చేసి తల్లిని చంపారని అన్న మోడీ మాటలతోటి వారికి తెలంగాణపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైంది...

తెలంగాణలో ప్రజలు 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులుగా ఉండి బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి రంగాలపట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని మూలుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులేవి....

బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం తెలంగాణలోని బిజెపి ఎంపీల, ఈ రాష్ట్రనికి చెందిన ఇద్దరు మంత్రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది

తెలంగాణ ప్రజలకు బిజెపి నాయకత్వం సమాధానం చెప్పాలి..

Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >
Image 1

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నీ కలిసిన సర్పంచ్

Posted On 2026-07-17 13:48:52

Readmore >
Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >