Posted on 2024-07-19 13:00:37
డైలీ భారత్, సూర్యాపేట: మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి "ఠాకూర్ రూపేందర్ సింగ్
జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేశారు. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గతంలో కూడా రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.
#AntiCorruptionBureau #Justice #Telanagna
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >