Posted on 2024-07-19 16:30:37
డైలీ భారత్, సూర్యాపేట: మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి "ఠాకూర్ రూపేందర్ సింగ్
జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేశారు. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గతంలో కూడా రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.
#AntiCorruptionBureau #Justice #Telanagna
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >