| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన మత్స్యశాఖ అధికారి

News

Posted on 2024-07-19 16:30:37

Share: Share


ఏసీబీ కి చిక్కిన మత్స్యశాఖ అధికారి

డైలీ భారత్, సూర్యాపేట: మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి  "ఠాకూర్ రూపేందర్ సింగ్‌

జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేశారు. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేందర్ సింగ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.  గతంలో కూడా రూపేందర్‌ సింగ్‌ నిజామాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.


#AntiCorruptionBureau #Justice #Telanagna 

Image 1

మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు

Posted On 2026-01-16 20:39:04

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

Posted On 2026-01-16 19:08:48

Readmore >
Image 1

ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ

Posted On 2026-01-16 18:12:26

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

Posted On 2026-01-16 17:40:49

Readmore >
Image 1

ఐద్వా ముగ్గుతో జాతీయ మహాసభల ప్రచారం

Posted On 2026-01-16 16:40:56

Readmore >
Image 1

నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు

Posted On 2026-01-16 16:34:26

Readmore >
Image 1

కవితా శీర్షిక కనుమ

Posted On 2026-01-16 11:17:18

Readmore >
Image 1

సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

Posted On 2026-01-15 20:16:20

Readmore >
Image 1

పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

Posted On 2026-01-15 20:15:22

Readmore >
Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >