Posted on 2024-07-18 23:45:41
డెలి భారత్, మెదక్ ప్రతినిధి: రిక్షా కాలనీ 1&2అంగన్వాడీ కెద్రములలో ల అమ్మ మాట -అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మరియు తలిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగిందని సీడీపీఓ కృష్ణవేణి , తెలిపారు ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను ,0-5ఏళ్ల పిల్లల అభివృదులను మరియు అంగన్వాడీ సర్వీసెస్ గురించి సీడీపీఓ మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలోsupervisor విజయలక్మి, పోషన్ అభియాన్ కో ordinator కల్యాణి Awts సురేఖ అండ్ మంజుల పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >