Posted on 2024-07-16 12:53:31
డైలీ భారత్, గుంటూరు: గుంటూరు కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అనుమానాస్పద మృతి
కడుపు నెప్పి అని చెప్పి స్కూల్ నుండి వచ్చేసిన విద్యార్థిని.. స్కూల్ టైం అయిపోయినా ఇంటికి తిరిగిరాని బాలిక.
అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో మంచం మీద శవమై కనిపించింది.
బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే హత్యాచారం చేసి పరారయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు తొందర్లోనే అందిస్తామన్నారు.
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >