Posted on 2024-07-15 18:56:46
అమ్మాయి పై అబ్బాయి తల్లిదండ్రుల దాడి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రేమించి పెళ్లిచేసుకొని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైటాయించింది... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైటాయించడం తో అక్షయ్ తల్లిదండ్రులు బంధువులు ఆ యువతిని విచక్షణా రహితంగా కొట్టారు..ఎలా అయినా తనకు న్యాయం చేయాలని కోరుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >