Posted on 2024-07-15 15:26:46
అమ్మాయి పై అబ్బాయి తల్లిదండ్రుల దాడి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రేమించి పెళ్లిచేసుకొని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైటాయించింది... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైటాయించడం తో అక్షయ్ తల్లిదండ్రులు బంధువులు ఆ యువతిని విచక్షణా రహితంగా కొట్టారు..ఎలా అయినా తనకు న్యాయం చేయాలని కోరుతుంది.
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >