Posted on 2024-07-12 10:46:15
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం :9మంది మృతి
డైలీ భారత్, బెంగళూరు: బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమాదం సంభవించింది.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించ గా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతి కి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది...
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >