Posted on 2024-07-09 21:35:15
డైలీ భారత్, హైదరాబాద్: యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసిన ఘటన నెహ్రూ జూలాజికల్ పార్క్లో చోటుచేసుకుంది. ఎన్ క్లోజర్ శుభ్రం చేస్తున్న హుస్సేన్ పై సింహం పంజా విసిరింది.
ఈ దాడిలో అతడికి గాయాలయ్యాయి. ఎన్ క్లోజర్ గడియ పెట్టడం మరిచిపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు
Posted On 2026-03-05 22:09:37
Readmore >
ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
Posted On 2026-03-05 22:08:10
Readmore >
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >