Posted on 2024-07-09 21:35:15
డైలీ భారత్, హైదరాబాద్: యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసిన ఘటన నెహ్రూ జూలాజికల్ పార్క్లో చోటుచేసుకుంది. ఎన్ క్లోజర్ శుభ్రం చేస్తున్న హుస్సేన్ పై సింహం పంజా విసిరింది.
ఈ దాడిలో అతడికి గాయాలయ్యాయి. ఎన్ క్లోజర్ గడియ పెట్టడం మరిచిపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >