Posted on 2024-07-07 22:45:06
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి...పేదల పెన్నిధి.. రైతు బాంధవుడు.
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు షాద్ నగర్ చౌరస్తాలోని వైయస్సార్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరు అవుతారు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ హాజరు కావాలని మహమ్మద్ ఇబ్రహీం కోరారు
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
Posted On 2026-03-11 16:27:50
Readmore >