కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి...పేదల పెన్నిధి.. రైతు బాంధవుడు.
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు షాద్ నగర్ చౌరస్తాలోని వైయస్సార్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరు అవుతారు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ హాజరు కావాలని మహమ్మద్ ఇబ్రహీం కోరారు