Posted on 2024-07-01 11:22:07
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లో ని రాజేంద్రనగర్ పివిఆర్ ఎక్స్ప్రెస్ వే కారు రేసింగ్ ఆదివారం అర్ధరాత్రి చేసిన యువకులు రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చి పల్టీలు కొట్టిన కారు. పిల్లర్ నెంబర్ 296 వద్ద ఢీవైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన థార్ కారు. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కారు. కారు లో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి. భారీ గా ట్రాఫిక్ జామ్. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను మరలించిన సిబ్బంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్న కాప్స్.
నుజ్జు నుజ్జు అయిన కారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >