Posted on 2024-04-16 16:39:30
చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
విద్యార్థి మృతదేహానికి శ్రద్ధాంజలి తెలిపిన మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం నాడు తూప్రాన్ చివర్లో వెనుక నుండి వచ్చిన కారు ఢీకొనడంతో విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు మృతి చెందిన విద్యార్థిని భౌతికయని పరామర్శించినట్లు బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు అదేవిధంగా ఆ కుటుంబానికి త్రాగడ సంతాపం శ్రద్ధాంజలి తెలియజేశారు అనంతరం కుటుంబస్తులను ఎలా ప్రమాదం జరిగిందని కుటుంబస్తులను ఇరుగుపొరుగు వారిని పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం మీ కుటుంబానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని వారితో మాట్లాడినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు కుటుంబాన్ని పరామర్శించ డనికి వచ్చిన బి ఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు బోనాల బాలు పోతనపల్లి ఎంపిటిసి హాలియా నాయక్ తాజా మాజీ నడిం తండా సర్పంచ్ స్వాతి శ్రీనివాస్ చేగుంట మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాల్గొన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >