Posted on 2024-04-15 17:26:03
డైలీ భారత్, అయిటిపాముల: అధికారంలోకి వచ్చాక దేశంలోని నిరుపేదలకు అప్పటిదాకా బ్యాంకు మెట్లు కూడా ఎక్కని నిరుపేదలకు జీరో ఖాతా ద్వారా 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు సోమవారం ఉదయం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో 15 వరోజు బీజేపీ లాబార్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు స్వచ్ఛ భారత్ పథకం ద్వారా 12కోట్ల మంది కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడమే కాకుండా వారికి 33శాతం రిజర్వేషన్ లు కల్పించిన మోదీ ప్రభుత్వానికి జరుగబోయే ఎన్నికల్లోతిరుగులేదు అని గోలి ప్రభాకర్ తెలిపారు మోదీ పరిపాలనకు ముందు దేశాన్ని చూడండి మోదీ వచ్చిన తరువాత దేశాన్ని చూడండి అని ప్రజలు తేడా గమనించారాని రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీకి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో గోలి మహేశ్వరి శ్రీనాథ్ నాగరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >