Posted on 2024-04-15 13:56:03
డైలీ భారత్, అయిటిపాముల: అధికారంలోకి వచ్చాక దేశంలోని నిరుపేదలకు అప్పటిదాకా బ్యాంకు మెట్లు కూడా ఎక్కని నిరుపేదలకు జీరో ఖాతా ద్వారా 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు సోమవారం ఉదయం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో 15 వరోజు బీజేపీ లాబార్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు స్వచ్ఛ భారత్ పథకం ద్వారా 12కోట్ల మంది కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడమే కాకుండా వారికి 33శాతం రిజర్వేషన్ లు కల్పించిన మోదీ ప్రభుత్వానికి జరుగబోయే ఎన్నికల్లోతిరుగులేదు అని గోలి ప్రభాకర్ తెలిపారు మోదీ పరిపాలనకు ముందు దేశాన్ని చూడండి మోదీ వచ్చిన తరువాత దేశాన్ని చూడండి అని ప్రజలు తేడా గమనించారాని రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీకి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో గోలి మహేశ్వరి శ్రీనాథ్ నాగరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >