Posted on 2024-03-23 17:46:36
కడప జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
డైలీ భారత్, కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
కుమార్తె సహా దంపతులు పద్మావతి, సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డా రు. స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులే తమ సూసైడ్ కి కారణమని లెటర్ రాసి మరీ దారుణానానికి పాల్పడ్డారు.
తమకు చెందిన 10 ఎకరాల భూమిని వేరే వారి పేరు మీదకు మార్చారని ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్న ట్లు లెటర్ లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారం తో విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకు న్నారు.
అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారం భించారు. మృతులు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండ లం కొత్త మాధవరం గ్రామం గా గుర్తించారు.
ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసే విషయంలో వేధింపులకు గురి చేశారని.. దీంతో మనస్తాపం చెంది భార్య, భర్త, కూతుళ్లు ఆత్మహత్యకి పాల్పడినట్టు సమాచారం.
తల్లికూతురు ఉరెసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది...
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >