| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

News

Posted on 2023-12-31 09:39:38

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

డైలీ భారత్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.

ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండ లం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగా త్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్‌కు తర లించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Posted On 2026-03-31 17:12:42

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

Posted On 2026-03-31 12:21:45

Readmore >
Image 1

సీజ్ చేసిన టపాసులు ప్రమాదవశాత్తు పేలాయి

Posted On 2026-03-31 11:42:14

Readmore >
Image 1

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-31 11:28:48

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

Posted On 2026-03-31 11:12:33

Readmore >
Image 1

గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

Posted On 2026-03-31 10:55:55

Readmore >
Image 1

కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం

Posted On 2026-03-31 10:54:41

Readmore >
Image 1

హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-03-31 10:53:12

Readmore >
Image 1

కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన

Posted On 2026-03-31 08:48:45

Readmore >
Image 1

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ

Posted On 2026-03-31 06:41:15

Readmore >