| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

News

Posted on 2023-12-31 15:09:38

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

డైలీ భారత్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.

ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండ లం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగా త్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్‌కు తర లించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

Image 1

64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

Posted On 2026-05-15 20:17:21

Readmore >
Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-05-15 20:09:22

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక... ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

Posted On 2026-05-15 20:00:41

Readmore >
Image 1

ఎల్ నినో నీడలో మనిషి : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-15 19:52:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

Posted On 2026-05-15 19:45:39

Readmore >
Image 1

పోలీసుల కృషితో ఇంటికి చేరిన వృద్ధుడు

Posted On 2026-05-15 19:40:30

Readmore >
Image 1

లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్

Posted On 2026-05-15 19:39:23

Readmore >
Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >