| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

News

Posted on 2023-12-31 10:39:38

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

డైలీ భారత్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.

ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండ లం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగా త్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్‌కు తర లించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

Image 1

నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

Posted On 2025-06-22 12:21:59

Readmore >
Image 1

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

Posted On 2025-06-22 12:05:35

Readmore >
Image 1

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

Posted On 2025-06-22 10:00:49

Readmore >
Image 1

ట్రంప్‌ స్టార్ట్‌ చేశారు.. మేం అంతం చేస్తాం: ఇరాన్‌

Posted On 2025-06-22 09:59:20

Readmore >
Image 1

తీరుమారని బడి బస్సు..

Posted On 2025-06-22 07:46:51

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య

Posted On 2025-06-22 07:22:22

Readmore >
Image 1

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2025-06-22 05:24:12

Readmore >
Image 1

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Posted On 2025-06-21 19:33:29

Readmore >
Image 1

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే

Posted On 2025-06-21 17:55:32

Readmore >
Image 1

టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

Posted On 2025-06-21 17:19:52

Readmore >