| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం భరత్ నగర్ లో గురువారం పిడుగు పాటుకు రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది

Previous ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి
Next డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
ADVERTISEMENT