Posted on 2023-12-15 08:58:54
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.
జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్గా విధులు నిర్వ హిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా గన్తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఈ దారుణ ఘటన చిన్న కోడూర్ మండలం రాముని పట్లలో జరిగింది. అయితే రోజువారీగా విధులు నిర్వ హించుకుని ఇంటికి వచ్చిన నరేష్ 9 ఎంఎం పిస్టల్తో కుటుంబసభ్యులను కాల్చి చంపాడు.
భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ లను పిస్టల్తో కాల్చి చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >