Posted on 2023-12-15 11:12:18
డైలీ భారత్, విజయవాడ:విజయవాడ పట్టణంలో గురువారం సాయంత్రం యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది.
స్థానికుల కథనం ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ లో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెం దాడు.
హత్య చేసిన వ్యక్తిని వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి అదు పులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు.ఈ సం ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలి యవలసి ఉంది..
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >