Posted on 2024-02-28 22:10:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా టీ పార్క్ పక్కన పురాతనమైన శ్రీ హనుమాన్ విగ్రహం చాలా రోజుల నుండి హిందూ భక్తులు పూజలు జరుపుతున్నారు. అక్కడ బుదవారం మాఘ బహుళ చవితి సందర్బంగా విఎచ్ పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం రాచయ,ప్రభాకర్,నక్కల శ్రీకాంత్,శ్రీ పాల్ రెడ్డి,హామర్ నాథ్ పంతులు,మని పంతులు, నటరాజ్, బండి కిరణ్, బాల బ్రహ్మచారి,గూడెం రమేష్, ప్యాట వంశీ,సందీప్, ఋషికేష్ ,వినయ్, భాను, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >