Posted on 2024-02-28 22:10:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా టీ పార్క్ పక్కన పురాతనమైన శ్రీ హనుమాన్ విగ్రహం చాలా రోజుల నుండి హిందూ భక్తులు పూజలు జరుపుతున్నారు. అక్కడ బుదవారం మాఘ బహుళ చవితి సందర్బంగా విఎచ్ పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం రాచయ,ప్రభాకర్,నక్కల శ్రీకాంత్,శ్రీ పాల్ రెడ్డి,హామర్ నాథ్ పంతులు,మని పంతులు, నటరాజ్, బండి కిరణ్, బాల బ్రహ్మచారి,గూడెం రమేష్, ప్యాట వంశీ,సందీప్, ఋషికేష్ ,వినయ్, భాను, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >