Posted on 2026-07-20 16:21:25
చూడడం కాదు సార్.. తాళం తీయించండి!
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని ఓ 8వ తరగతి విద్యార్థి నేరుగా "తెహసిల్ దివస్" లో జిల్లా మేజిస్ట్రేట్ (DM) దగ్గరికే వెళ్ళిపోయాడు. బాలుడి ఫిర్యాదు విన్న డీఎం.. పోలీసులతో ఈ అబ్బాయి సమస్య ఏంటో చూడండి అని చెప్పారు. అంతే.. ఆ కుర్రాడు అస్సలు తగ్గకుండా.. చూడడం కాదు సార్.. వెళ్ళి తాళం తీయమని చెప్పండి అంటూ ఫేస్ మీదే స్ట్రైట్గా మాట్లాడేశాడు. అంతేకాదు.. కొంచెం కమిషన్ ఇస్తే పని అయిపోతుందా? అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ పిల్లాడి ధైర్యానికి, స్మార్ట్నెస్కు ఫిదా అయిపోయిన డీఎం.. వెంటనే పోలీసులకు గట్టి ఆర్డర్స్ వేసి, ఆ ఇంటి తాళాలు తీయించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Posted On 2026-07-21 04:16:53
Readmore >
తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-20 17:26:49
Readmore >
శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...
Posted On 2026-07-20 16:40:30
Readmore >
బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు... ప్రజల భద్రతే లక్ష్యంగా బాన్సువాడ పోలీసులు
Posted On 2026-07-20 16:14:17
Readmore >