Posted on 2024-02-28 14:36:25
దినదిన ప్రవర్దమానం చెందాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ ప్రాంతంలో వైద్యరంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాకును ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆసుపత్రిలో వైద్య సేవలలో భాగంగా పేద ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
భట్టి పర్యటనలో PHC డిమాండ్... సేవాల్ సేన నేతల ముందస్తు అరెస్ట్
Posted On 2026-07-19 14:30:29
Readmore >
సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్
Posted On 2026-07-19 14:24:33
Readmore >
కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Posted On 2026-07-19 08:03:14
Readmore >
ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Posted On 2026-07-19 05:13:05
Readmore >
జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం
Posted On 2026-07-19 04:48:37
Readmore >
శాస్త్రీయ దర్యాప్తుతో కామారెడ్డి మహిళ హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్
Posted On 2026-07-19 02:59:36
Readmore >