| Daily భారత్
Logo




ఏబీవీ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

News

Posted on 2024-02-28 19:06:25

Share: Share


ఏబీవీ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

దినదిన ప్రవర్దమానం చెందాలి

షాద్ నగర్ మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ ప్రాంతంలో వైద్యరంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాకును ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆసుపత్రిలో వైద్య సేవలలో భాగంగా పేద ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >