Posted on 2026-07-19 09:35:57
డైలీ భారత్ డెస్క్: ఇమామ్ ఖువా అనే తాంత్రికుడు తన భార్య మోమినా బేగంతో కలిసి బిహార్లోని కృష్ణగంజ్లో ఉంటున్నాడు.అయితే.. భార్య మోమినా, సుదీప్ పాల్ అనే వ్యక్తితో గత ఏడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఇటీవల ఈ విషయం తెలిసి.. మరోసారి ఇలాంటి పాడు పనులు చేయొద్దని భార్యను మందలించిన ఇమామ్.దాంతో.. భర్త అడ్డు తొలగించుకోవాలని, ప్రియుడు సుదీప్తో కలిసి హత్యకు ప్లాన్ చేసిన మోమినా.ఓ తాంత్రిక పని ఉందని.. ఇమామ్ను బెంగాల్ బాగ్దోగ్రాకు స్నేహితుడి సాయంతో పిలిపించిన సుదీప్ పాల్.అక్కడి రాగానే ఇద్దరు మేనళ్లులతో కలిసి ఇమామ్ హత్య.. తల లేని దేహాన్ని టీ గార్డెన్లో పాతిపెట్టి పరార్.టీ ఆకులు తీస్తున్న టైంలో తల లేని డెడ్ బాడీ కనిపించడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.విచారణలో భాగంగా అతనిని ఇమామ్ ఖువా అని గుర్తించి.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు మొదలు.ఈ క్రమంలోనే భార్య మోమినాపై అనుమానం వచ్చి.. వివాహేతర సంబంధం కోణంలో విచారణ షురూ.సుదీప్ పాల్తో మోమినా ఎఫైర్లో ఉందని తెలిసి.. వాళ్లే ఈ హత్యకు ప్లాన్ చేశారని తేల్చిన అధికారులు.మోమినా, సుదీప్ సహా.. అతని ఇద్దరి మేనళ్లులు, మరో స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భట్టి పర్యటనలో PHC డిమాండ్... సేవాల్ సేన నేతల ముందస్తు అరెస్ట్
Posted On 2026-07-19 14:30:29
Readmore >
సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్
Posted On 2026-07-19 14:24:33
Readmore >
కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Posted On 2026-07-19 08:03:14
Readmore >
ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Posted On 2026-07-19 05:13:05
Readmore >
జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం
Posted On 2026-07-19 04:48:37
Readmore >
శాస్త్రీయ దర్యాప్తుతో కామారెడ్డి మహిళ హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్
Posted On 2026-07-19 02:59:36
Readmore >
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >