Posted on 2024-02-28 06:42:06
డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు దొంగతనం చేయడం జరిగిందని మాసాయిపేట గౌడ సంఘం కమిటీ సభ్యులు చెరుకు సిద్ధిరాములు గౌడ్ లింగన్న గారి సత్య గౌడ్ టప్ప సిద్ధిరాములు గౌడ్ తెలిపారు. అదేవిధంగా చేగుంట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా డి.ఎస్.పి వెంకట్ రెడ్డి రామంపేట సీఐ వెంకటేష్ చేగుంట ఎస్సై బాలరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు
Posted On 2026-07-18 06:17:55
Readmore >రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు
Posted On 2026-07-18 06:16:11
Readmore >
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >