Posted on 2024-02-28 11:12:06
డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు దొంగతనం చేయడం జరిగిందని మాసాయిపేట గౌడ సంఘం కమిటీ సభ్యులు చెరుకు సిద్ధిరాములు గౌడ్ లింగన్న గారి సత్య గౌడ్ టప్ప సిద్ధిరాములు గౌడ్ తెలిపారు. అదేవిధంగా చేగుంట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా డి.ఎస్.పి వెంకట్ రెడ్డి రామంపేట సీఐ వెంకటేష్ చేగుంట ఎస్సై బాలరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >