Posted on 2024-02-28 11:12:06
డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు దొంగతనం చేయడం జరిగిందని మాసాయిపేట గౌడ సంఘం కమిటీ సభ్యులు చెరుకు సిద్ధిరాములు గౌడ్ లింగన్న గారి సత్య గౌడ్ టప్ప సిద్ధిరాములు గౌడ్ తెలిపారు. అదేవిధంగా చేగుంట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా డి.ఎస్.పి వెంకట్ రెడ్డి రామంపేట సీఐ వెంకటేష్ చేగుంట ఎస్సై బాలరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >