Posted on 2024-02-27 19:44:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక జూనియర్ కళాశాల మైదానం లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కేటీఆర్ కప్ లో ఫైనల్ కి చేరుకున్న A Warriors టీమ్ నీ 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ (చిన్నా) అభినందించాడు. ఫైనల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కప్పు గెలవాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి క్రికెట్ జెర్సీనీ బహూకరించారు.
జెర్సీనీ బహుకరించిన వారికి A warriors టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఇందులో A warriors సభ్యులు మరియు 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ మరియు క్రీడ అభిమానులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >