Posted on 2024-02-27 19:44:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక జూనియర్ కళాశాల మైదానం లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కేటీఆర్ కప్ లో ఫైనల్ కి చేరుకున్న A Warriors టీమ్ నీ 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ (చిన్నా) అభినందించాడు. ఫైనల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కప్పు గెలవాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి క్రికెట్ జెర్సీనీ బహూకరించారు.
జెర్సీనీ బహుకరించిన వారికి A warriors టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఇందులో A warriors సభ్యులు మరియు 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ మరియు క్రీడ అభిమానులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >